Friday, May 17, 2024

హైదరాబాద్ రావాలని యశ్వంత్ సిన్హాను ఆహ్వానించాం.. కేటీఆర్

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు రావాలని ఆహ్వానించామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. బీజేపీ నిరంకుశత్వ తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు. మోడీ అక్రమాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయన్నారు. తెలంగాణ ఏం ఇచ్చింది.. తెలంగాణకు ఏం ఇచ్చారో బీజేపీ చెప్పాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement