Wednesday, May 1, 2024

BREAKING: ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ బంద్

ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఈరోజు, రేపు బ్రేక్ పడింది. అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. టీకా కేంద్రాల్లో రద్దీ, తోపులాట వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఎవరికి ఏ టైంకి వ్యాక్సిన్ ఇస్తారనే సమాచారాన్ని స్లిప్పుల ద్వారా పంపిణీ చేయనుంది. అటు రెండో డోసు పూర్తయ్యాకే మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement