Monday, April 29, 2024

Breaking: సింగపూర్ లో కొట్టుకున్న ఇద్దరు స్వామిజీలు

ఇద్దరు స్వామిజీలు కొట్టుకున్న ఘటన సింగపూర్ లో చోటుచేసుకుంది. తమిళనాడు స్వామిజీ రాజ్ కుమార్ సింగపూర్ వెళ్లాడు. తన తండ్రి రోగం నయం చేయాలని సింగపూర్ భక్తుడు ఆహ్వానించాడు. మాటల సందర్భంలో ఎవరు గొప్ప అనే దానిపై ఇద్ధరి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ పెరిగి సింగపూర్ హల్క్ స్వామిజీ తమిళనాడు స్వామిజీ గొంతు పట్టుకున్నాడు. సింగపూర్ హల్క్ స్వామిజీ తమిళనాడు స్వామిజీ బట్టలు ఊడదీసి ఉరికించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement