Monday, April 29, 2024

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్రారంభ‌మైంది. సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సి వ్యూహాల‌పై సీఎం కేసీఆర్ ఎంపీల‌కు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, కేంద్రాన్నినిలదీసే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement