Friday, April 26, 2024

గ‌ణేష్ ఊరేగింపులో విషాదం…. విద్యుత్ షాక్ తో ఇద్ద‌రు మృతి

గ‌ణేష్ ఊరేగింపులో విద్యుత్ షాక్ తో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. త‌మిళ‌నాడులోని విరుధు న‌గ‌ర్ జిల్లాలో ఈ విషాద ఘ‌ట‌న జ‌రిగింది. గ‌ణేష్ ఊరేగింపులో విద్యుత్ షాక్ త‌గ‌ల‌డంతో అక్క‌డిక‌క్క‌డే ఇద్ద‌రు చ‌నిపోగా, మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయాల‌పాలైన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement