Friday, May 17, 2024

Braking: తిరుపతిలో ఘోర రోడ్డుప్ర‌మాదం : న‌లుగురు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో గ‌ల‌ తిరుప‌తి ప‌రిధిలోని ఐతేప‌ల్లిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. లారీని కారు ఢీకొన్న ప్ర‌మాదంలో న‌లుగురు మృతిచెందారు. ఈ ప్ర‌మాదంలో జ‌ర‌గ‌డంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న గురించి మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement