మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై శివసేన పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బలపరీక్షపై గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. బలపరీక్ష డాక్యుమెంట్లు లేకుండా విచారణ ఎలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సాయంత్రం లోపు ఫైల్ చేస్తామని శివసేన తరపు న్యాయవాది పేర్కొన్నారు. శివసేన పిటిషన్ పై సాయంత్రం 5గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement