Saturday, May 4, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి కార్య‌క్ర‌మం – ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లోని శ్రీన‌గ‌ర్‌కాల‌నీలో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మొక్క‌లు నాటారు. అనంత‌రం వాటికి నీళ్లు పోశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..ప‌చ్చ‌ద‌నాన్ని పెంచే ఈ కార్య‌క్ర‌మంలో తాను పాల్గొన్నందుకు సంతోషంగా ఉంద‌ని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement