Friday, May 17, 2024

Delhi : రాహుల్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాణిక్కం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నేతలు మల్లు రవి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, కేసీ వేణుగోపాల్ లు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement