Tuesday, April 30, 2024

ఏ రంగానికి.. ఎంత కేటాయింపులు?

తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంత్సరానికి రూ.2,30,825.96 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు. క్యాపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లుగా మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. అటు 2020-21 జీఎస్డీపీ అంచనా రూ.9,78,373 కోట్లుగా, తలసరి ఆదాయం అంచనా రూ.2,27,145 కోట్లుగా మంత్రి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement