రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరుగుతోన్న యుద్ధంపై స్పందించారు తాలిబన్లు. ఇరు దేశాలు సంయమనాన్ని పాటించాలని తాలిబన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో కోరింది. రెండు దేశాలు సంయమనాన్ని పాటించాలని తాలిబాన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో కోరింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ లో తమ విద్యార్థులు చదువుకుంటున్నారన్న తాలిబాన్లు… విద్యార్థుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోతున్న ప్రజల గురించి ఆవేదన వ్యక్తం చేసింది.ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. యుద్ధాన్ని ఆపాలంటూ రష్యాకు పలు దేశాలు విన్నవిస్తున్నాయి.
చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోండి – రష్యా , ఉక్రెయిన్ లకు తాలిబన్ల సందేశం
Advertisement
తాజా వార్తలు
Advertisement