Friday, April 26, 2024

టీ20 వరల్డ్ కప్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

టీ20 ప్రపంచకప్‌లో మొదటి సెమీఫైనల్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కాసేపట్లో సిడ్నీ వేదికపై పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. దాదాపు ఇంటిముఖం పట్టిన దశ నుంచి అదృష్టం కొద్దీ పాకిస్తాన్‌ సెమీస్‌కు చేరుకుంది. అయితే న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement