Thursday, April 25, 2024

Breaking: జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సిపార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని తెలిపింది. అవసరమనుకుంటే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement