Monday, April 29, 2024

Breaking: కాబూల్ లో ఆత్మాహుతి దాడి.. 100 మంది మృతి

ఆఫ్ఘానిస్థాన్ లోని కాబూల్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఎడ్యుకేషన్ సెంటర్ లో ఆత్మాహుతి దాడి జరగడంతో 100 మంది మృతిచెందారు. ఈ దాడిలో ఎక్కువశాతం విద్యార్థులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement