Wednesday, May 1, 2024

భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు ..

భారీ లాభాల‌తో ముగిశాయి దేశీయ స్టాక్ మార్కెట్లు.. దాంతో కొనుగోళ్ళ‌కు మొగ్గు చూపారు. కాగా ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 620 పాయింట్లు లాభపడి 57,684కి పెరిగింది. నిఫ్టీ 184 పాయింట్లు పుంజుకుని 17,167 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.73%), యాక్సిస్ బ్యాంక్ (3.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.19%), టెక్ మహీంద్రా (3.04%), మారుతి సుజుకీ (2.66%) టాప్ గెయిన‌ర్స్ గా ఉంది. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.58%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.45%), సన్ ఫార్మా (-1.14%), భారతి ఎయిర్ టెల్ (-1.06%), టైటాన్ (-0.57%)టాప్ లూజ‌ర్ గా నిలిచింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement