Saturday, April 20, 2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదలలు సంభవించిన నేపథ్యంలో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. రాజంపేట వరద బాధిత ప్రాంతాలకు సీఎం వస్తుండడంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంత గ్రామాలు పులపుత్తూరు, మందపల్లితో పాటు అన్నమయ్య డ్యామ్ ప్రాంతంలోనూ సీఎం జగన్ పర్యటన సాగనుంది. సీఎం రాక నేపథ్యంలో అధికారులు పటిష్టభద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement