Friday, April 26, 2024

న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్స్ – వెయ్యి పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్

నేటి స్టాక్ మార్కెట్స్ న‌ష్టాలతో ముగిశాయి.ఒకానొక సమయంలో సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు నష్టపోయింది. అయితే చివర్లో మార్కెట్లు కొంత పుంజుకున్నాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 276 పాయింట్లు కోల్పోయి 54,088కి పడిపోయింది. నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 16,167 వద్ద స్థిరపడింది. యాక్సిస్ బ్యాంక్ ( 1.92%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.37%), హెచ్డీఎఫ్సీ (1.35%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.73%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.50%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్. ఎల్ అండ్ టీ (-2.34%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.10%), బజాజ్ ఫైనాన్స్ (-2.08%), ఎన్టీపీసీ (-2.00%), ఇన్ఫోసిస్ (-1.70%) టాప్ లూజర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement