Thursday, May 16, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

న‌ష్టాల‌తో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 372 పాయింట్లు కోల్పోయి 53,514కు పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 15,966 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.42%), భారతి ఎయిర్ టెల్ (2.87%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.53%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.35%), రిలయన్స్ (1.77%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. హిందుస్థాన్ యూనిలీవర్ (-1.97%), ఏసియన్ పెయింట్స్ (-1.70%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.40%), సన్ ఫార్మా (-1.09%), ఎన్టీపీసీ (-1.02%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement