Tuesday, May 7, 2024

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 712 పాయింట్ల లాభంతో 57, 570 వద్ద ముగిశాయి. అలాగే నిఫ్టీ 228 పాయింట్లు లాభపడి 17,158 వద్ద ముగిశాయి. బ్యాంకు నిఫ్టీ 113 పాయింట్లు పెరిగింది.

ఆరంభ లాభాల నుంచి కాస్త వెనక్కి  తగ్గినా,  ఆ తరువాత అదే స్థాయిలో ఎగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. డా.రెడ్డీస్‌ టాప్‌ లూజర్‌గా నిలవగా, కోటక్‌ మహీంద్ర, ఎస్‌బీఐ, దివీస్‌ ల్యాబ్స్‌, యాక్సిస్‌ బ్యాంకు నష్ట పోయాయి. సెన్సెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్‌గా, టాటా స్టీల్  ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, ఇన్ఫోసిస్‌,రిలయన్స్‌, లాభపడ్డాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement