Tuesday, May 21, 2024

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 59,141 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 17,622 వద్ద ముగిసింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 127 పాయింట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ ప్రారంభం నుంచి కూడా లాభాల్లో కొనసాగుతూ వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement