Monday, April 29, 2024

స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఐటీ, ఫార్మా, ఆటో రంగాల్లో అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 59,085కి చేరుకుంది. నిప్టీ 27 పాయింట్లు పెరిగి 17,605 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.86%), ఎన్టీపీసీ (1.29%), ఎల్ అండ్ టీ (0.92%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.91%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.90%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టాటా స్టీల్ (-0.93%), టీసీఎస్ (-0.86%), టైటాన్ (-0.80%), సన్ ఫార్మా (-0.69%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.56%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement