Thursday, April 25, 2024

రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన స్పీకర్

నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన రాజగోపాల్‌రెడ్డి.. ఈరోజు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి రాజీనామా సమర్పించిన విషయం విధితమే. తన పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ఆయన రాజీనామాను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్‌ కార్యాలయం పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement