Monday, April 29, 2024

రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన సోనియా గాంధీ

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు కలిశారు. క్రాంగెస్‌ పార్టీలో సాగుతున్న అంతర్గత విభేదాల మధ్య సోనియా గాంధీ ఎట్టకేలకు రాష్ట్రపతిని కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత సోనియా గాంధీ ఆమెను కలవడం ఇదే తొలిసారి. ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ అని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement