Sunday, April 28, 2024

Breaking: గుజరాత్ లో కారు బీభత్సం… ఆరుగురు మృతి..

గుజరాత్ లో కారు బీభత్సంతో… ఆరుగురు మృతిచెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. ఆరావళి జిల్లాలో కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement