Monday, April 29, 2024

సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసిన శివసేన

మహారాష్ట్రలో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసిన శివసేన మరో పిటిషన్ వేసింది. అనర్హత సభ్యుల వ్యవహారం తేలేవరకు సస్పెండ్ చేయాలని పిటిషన్ శివసేన పిటిషన్ లో పేర్కొంది. ఇప్పటికే షిండే తో పాటు 15మంది ఎమ్మెల్యేలపై శివసేన అనర్హత వేటు వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement