Monday, April 29, 2024

ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం షెడ్యూల్ ఖ‌రారు

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టబోయే ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. పాద‌యాత్ర‌ను మ‌ళ్లీ ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు ష‌ర్మిల్. మార్చి 10 నుంచి పాదయాత్ర పునఃప్రారంభం కానున్నట్లు షర్మిల ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 9న ఎన్నికల కోడ్ కారణంగా కొండపాక గూడెం వద్ద షర్మిల పాదయాత్ర ఆగిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా కొండపాక గూడెం గ్రామం నుంచి ష‌ర్మిల‌ పాదయాత్ర‌ను మొదలుపెట్టనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement