Sunday, May 12, 2024

దోశ వేసిన ష‌ణ్ముక్ – దీప్తి రాదు , సానుభూతి రాదంటోన్న నెటిజ‌న్స్

యూట్యూబ‌ర్ , బిగ్ బాస్ సీజ‌న్5 ఫేమ్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ దోస వేసిన వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. చాలా రోజుల త‌ర్వాత వీడియోని పోస్ట్ చేయ‌డంతో ప‌లు ర‌కాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ జవంత్‌కు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత, అతని స్నేహితురాలు దీప్తి సునైనా అతనితో బ్రేకప్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత, షణ్ముఖ్ జస్వంత్ తన వీడియోలను తన ఫాలోవ‌ర్స్ కోసం పోస్ట్ చేశాడు. ఎన్ని దోశ‌లు వేసినా దీప్తి రాదు.. ప‌బ్లిక్ లో సానుభూతి రాద‌నే నెగిటీవ్ కామెంట్స్ ని పెడుతున్నారు ప‌లువురు నెటిజ‌న్స్.

https://www.youtube.com/watch?v=tYv0J6qtlgk&t=12s

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement