Thursday, April 25, 2024

స్కూల్ వ్యాన్ లోయ‌లో ప‌డి.. 14మందికి గాయాలు

స్కూల్ వ్యాన్ లోయ‌లో ప‌డి 14మంది విద్యార్థుల‌కు గాయాలైన ఘ‌ట‌న‌ జమ్ముకశ్మీర్‌ పూంచ్‌లో జరిగింది. ఇవాళ ఉద‌యం స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న వ్యాన్ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. వ్యాన్‌లో నుంచి విద్యార్థులను బయటకు తీసిన స్థానికులు.. వారికి గాయాలు కావ‌డంతో మెందార్ హాస్పిటల్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement