Friday, May 3, 2024

Breaking: ఉక్రెయిన్ లో దాడులు త‌గ్గించిన ర‌ష్యా

ర‌ష్యా వ‌ర్సెస్ ఉక్రెయిన్ మ‌ధ్య గ‌త ఐదు రోజులుగా యుద్దం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ర‌ష్యా ఉక్రెయిన్ లో దాడులు త‌గ్గించింది. ఉక్రెయిన్ చ‌ర్చ‌ల‌కు ఒప్పుకోవ‌డంతో ర‌ష్యా ఈ నిర్ణ‌యం తీసుకుంది. బెలార‌స్ లో ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. రెండు దేశాల ప్ర‌తినిధులు హాజ‌రు కానున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement