Friday, April 26, 2024

మ్యాచ్ ఆడుతుండగా.. రోహిత్ శర్మకు గాయం

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గాయ‌ప‌డ్డాడు. బంగ్లాదేశ్‌తో మిర్‌పూర్‌లో జ‌రుగుతున్న రెండ‌వ వ‌న్డేలో రోహిత్ శర్మ బొట‌న వేలికి గాయ‌మైంది. ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌ను గాయ‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం బీసీసీఐ మెడిక‌ల్ బృందం అత‌న్ని ప‌రీక్షిస్తోంది. రోహిత్‌కు స్కానింగ్ చేసిన‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement