Thursday, May 2, 2024

FLASH: నిజామాబాద్ లో దారి దోపిడీ.. ఆర్టీసీ బస్సుపై దుండగుల రాళ్ల దాడి

నిజామాబాద్ జిల్లాలో దుండగులు దారి దోపిడీకి యత్నించారు. ఆర్టీసీ బస్సుపూ దుండగులు రాళ్ల దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపకుండా స్పీడ్ గా తీసుకెళ్లాడు. ఈ ఘటనలో ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. నవీపేట మండలం అబ్బపూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ  ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement