Monday, April 29, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. డుప్లెసిస్ 55కి ఔట్

జైపూర్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య 60వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు 119 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. ఆర్సీబీ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ 55 పరుగులు చేసి కేఎం ఆసిఫ్ బౌలింగ్ జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement