Wednesday, May 1, 2024

ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాని మోడీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. మోడీ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సబర్కాంత జిల్లోలోని గదోడ చౌకిలో సబర్ డెయిరీకి సంబంధించి ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ… మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంతో మేలు జరగనుందని తెలిపారు. వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ వల్ల పాల ఉత్పత్తులు మరింత పెరిగి… గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేయనుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement