Friday, March 29, 2024

వైఎస్ విజ‌య‌మ్మ‌తో పొంగులేటి భేటీ

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి YSRTP గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. త‌న‌ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు పొంగులేటి విజయమ్మను కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. YSRTP కీలక నేతలతో పొంగులేటి రెండోసారి భేటీ కావడం.. ఇక పార్టీ మారుతారనే ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement