Sunday, May 5, 2024

ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోదీ ప్రసంగం

మూడు రోజుల అమెరికాలో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం న్యూయార్క్‌ కి వెళ్లారు. ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది ఐరాస సాధారణ సమావేశం వర్చువల్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే.

అంతకుముందు.. ప్రధాని మోదీ వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలు, ఆఫ్ఘనిస్థాన్‌ సహా తాజా అంతర్జాతీయ పరిస్థితలుపై చర్చించారు. అనంతరం క్వాడ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ భేటీకి ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులు స్కాట్ మారిసన్​, యొషిహిదే సుగాలు హాజరయ్యారు.

ఇది కూడా చదవండిః బైడెన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement