Monday, April 29, 2024

పార్లమెంట్ మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా- TRS ఎంపీల ధర్నా

లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీల పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు.ముందుగా కేంద్ర ప్రభుత్వం పెంచిన GST .. ధరలను వెంటనే తగ్గించాలి అని మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ రావు. వద్దిరాజు రవిచంద్ర. బడుగుల లింగయ్య యాదవ్.డి. దామోదర్ రావు.మలోతూ కవిత.సురేష్ రెడ్డి.వెంకటేష్ నేత.రంజిత్ రావు తదితరులు పాల్గొన్నారు.. ఇతర వామపక్ష ఎంపీలు మ‌ద్ద‌తు ప‌లికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement