Saturday, May 18, 2024

Breaking: దేశంలో 2,630 ఒమిక్రాన్ కేసులు.. రాష్ట్రాల లెక్క ఇదీ

దేశంలో కరోనా మహమ్మారితోపాటు ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 2,630కి చేరింది. ఇందులో 995 మంది కోలుకున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 797 కేసులు నమోదైయ్యాయి. అదేసమయంలో 330 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ఢిల్లీలో 465, రాజస్ధాన్ లో 236, కేరళలో 234, గుజరాత్ లో 204 కేసులు రికార్డ్ అయ్యాయి.

ఇక, తమిళనాడులో 121, తెలంగాణలో 94, హర్యానాలో 71, ఒడిశాలో 60, యూపీలో 31, ఆంధ్రప్రదేశ్ లో 28, బెంగాల్ లో 20 కేసులు నమోదు అయ్యాయని కేంద్రం తెలిపింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement