Saturday, May 4, 2024

Hyderabad: ఆయిల్ ఫామ్ బిజినెస్ సమ్మిట్: పాల్గొన్న కేంద్ర వ్యవసాయ మంత్రి

హైదరాబాద్ హైటెక్స్ లో ఆయిల్ ఫామ్ బిజినెస్ సమ్మిట్ ఘనంగా జరిగింది. మంగళవారం నిర్వహించిన బిజినెస్ సమ్మిట్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కైలాష్ చౌదరి, తెలంగాణ, కేరళ వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement