Sunday, April 28, 2024

Omicron: నుమాయిష్‌ ప్రవేశాన్ని నిలిపివేసిన నిర్వాహకులు

తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్‌ కేసుల వ్యాప్తి నేపథ్యంలో నాంపల్లిలోని నుమాయిష్‌ నిలిపివేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన నుమాయిష్‌ ప్రవేశాన్ని ఈ నెల 10 వరకు నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  కాగా, ఈనెల 1న నుమాయిష్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement