Monday, May 6, 2024

మెట్రో రైల్ ను ప్రారంభించిన మోడీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉత్త‌ర ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తికాగా ఇవాళ‌ ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఆయ‌న‌ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈకార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు. అంతకంటే ముందు కాన్పూర్ లోని ఐఐటీ 54వ స్నాతకోత్సవ సభకు ప్ర‌ధాని మోడీ హాజర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement