హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం సాధించింది. ఇంతకుముందు ఎన్నికలలో ఇక్కడ గెలిచిన బీజేపీ ఇప్పుడు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. టిఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,49,269 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,37,566 ఓట్లు వచ్చాయి. వాణిదేవి 11,703 ఓట్లతో విజయం సాధించారు.
ఎమ్మెల్సీ గా విజయం సాధించిన పీవీ కూతురు
Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement