టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. నిన్న 9గంటల పాటు ఈడీ మంచిరెడ్డి కిషన్ రెడ్డిని విచారించింది. విదేశాల్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి జరిపిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై అభియోగం ఉంది. విదేశాల్లో పెట్టుబడులు, నగదు చెల్లింపులపై ఈడీ ఫోకస్ పెట్టింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement