Thursday, April 25, 2024

త‌న ఇంటిపై న‌ల్ల‌జెండా ఎగుర‌వేసిన – మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి

ధాన్యాన్ని కేంద్రం కొనాల‌ని టీఆర్ ఎస్ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇంటిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నల్ల జెండా ఎగరవేశారు. తెలంగాణ వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష చూపుతోంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement