Friday, May 3, 2024

మంత్రి త‌ల‌సానిని క‌లిసిన గ‌జ్జెల న‌గేష్

నూతనంగా బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితుల‌య్యారు గజ్జెల నగేష్. దాంతో పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని ఆయ‌న నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నగేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్ల ను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement