Friday, April 26, 2024

Breaking: బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ యాత్ర ప్రజా వంచన యాత్ర అని, జూటాకోర్ పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోర్ యాత్ర అని లేఖలో తెలిపారు. క్రిష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదు ? పాలమూరు రైతుకు ద్రోహం చేస్తూ యాత్ర చేస్తారా అని ప్రశ్నించారు. రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి అయిన నీకు పాదయాత్ర చేసే హక్కు లేదని లేఖలో తెలిపారు. తెలంగాణ అంటే బీజేపీ ద్వేషమన్నారు. నీతి ఆయోగ్ చెప్పినా నిధులిచ్చే నీతి బీజేపీకి లేదని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement