Thursday, May 2, 2024

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు – మంత్రి తలసాని

రాష్ట్ర ప్రజలకు , క్రిస్టియన్ సోదర సోదరీమణులకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఏసు ప్రభు ఆశీస్సులు మన అందరి పై ఉండాలని ఆకాంక్షించారు.. క్రిస్మస్ పండగకు కానుకలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు.. క్రీస్తు బోధించిన దయ, కరుణ, ప్రేమ ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలు అని చెప్పారు.. అందరికి మంచి జరగాలని ప్రార్ధించారు… రాష్ట్రంలో లోని క్రిస్టియన్ సోదర సోదరీమణులు క్రిస్మస్ పర్వదినాన్ని కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement