Monday, April 29, 2024

Big Breaking | సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో భారీ చోరీ.. బ్యాగుతో సహా, 60 లక్షల డైమండ్​ నెక్లెస్​ అపహరణ!

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో ఇవ్వాల (శనివారం) ఉదయం ఓ ఘోరం జరిగింది. వందేభారత్​ రైలు ఎక్కుతున్న మహిళను బాగా గమనించిన వ్యక్తి, ఆ మహిళ దగ్గరున్న బ్యాగ్ చాలా చాకచక్యంగా​ కొట్టేశాడు. అయితే.. అది గమనించిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్​కి గురయ్యింది. తన బ్యాగు చోరీకి గురయ్యిందన్న విషయం తెలుసుకుని లబోదిబో మంటూ పెడబొబ్బలు పెట్టింది. ఆ బ్యాగులో 60 లక్షల రూపాయల విలువైన డైమండ్​ నెక్లెస్​ ఉందని నెత్తినోరు బాదుకోవడం అక్కడి వారందరినీ ఆయోమయానికి గురిచేసింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement