Sunday, May 5, 2024

Breaking: నైజీరియాలోని ఆయిల్ రిఫైన‌రీలో భారీ పేలుడు.. 80 మంది మృతి

నైజీరియాలో భారీ పేలుడు సంభ‌వించిన‌ట్టు తెలుస్తోంది. అక్క‌డున్న ఆయిల్ రిఫైన‌రీలో భారీ బ్లాస్ట్ జ‌రిగింది. ఈ ప్ర‌మాదంతో దాదాపు 80 మంది దాకా చ‌నిపోయిన‌ట్టు ప్రాథ‌మిక అంచ‌నా.. ఆ ప్ర‌మాదంలో ప‌లువురికి తీవ్ర తీవ్ర గాయాలయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్నారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement