Sunday, April 28, 2024

Big Breaking | మిస్టరీగా మారిన రిటైర్డ్​ ఎంపీడీవో కిడ్నాప్​.. రెండ్రోజులుగా సెర్చింగ్​!

జనగామ జిల్లాలో రిటైర్డ్​ ఎంపీడీవో కిడ్నాప్​ ఘటన మిస్టరీగా మారింది. రామకృష్ణయ్య కిడ్నాప్​నకు గురై రెండ్రోజులు అవుతున్నా అతని ఆచూకీ దొరకలేదు. కిడ్నాప్​ అయిన దగ్గర నుంచి కుటుంబ సభ్యులు ఎంతలా వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమ్మీద వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

మరోవైపు పోలీసులు ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే.. కిడ్నాపర్లు రామకృష్ణయ్యను హత్యచేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీంతో రామకృష్ణయ్య కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement