Sunday, April 28, 2024

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కేరళ సీం విజయన్ భేటీ

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హైదరాబాద్ వచ్చారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. కాగా, నగరానికి వచ్చిన కేరళ సీఎంను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ను పినరయి విజయన్ ప్రగతి భవన్ లో కలిశారు. కాగా, విజయన్ వెంట సీతారాం ఏచూరి (సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి), సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement